Posts

Showing posts from January, 2025

కర్నూల్ జిల్లా టీడీపీ ఆఫీస్ లో ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు! Nara Lokesh birthday celebration

Image
కర్నూల్ జిల్లా టీడీపీ ఆఫీస్ లో ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఈరోజు విద్య మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కరెడ్డి గారు,ఎమ్మెల్యే కె.యి.శ్యాంబాబు గారు మరియు మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, మీడియ ముఖంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. *

సచివాలయం ఉద్యోగ సమస్యలపై మా సంపూర్ణ మద్దతు - BSP రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు! BSP party

Image
  సచివాలయం ఉద్యోగ సమస్యలపై మా సంపూర్ణ మద్దతు - BSP రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు  సచివాలయం ఉద్యోగులకు అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. 1,23,000 మంది ఉద్యోగుల్లో 90% మా బహుజన ఉద్యోగులే ఉన్నారు. మూలిగే నక్క మీద తాటికాయపడినట్టు ఉంది సచివాలయం ఉద్యోగుల పరిస్థితి.   గత ప్రభుత్వమే వాళ్ళ సచివాలయ వ్యవస్థని స్థిరీకరించకుండా , క్రమబద్ధం లేకుండా, జాబ్ చాట్ , మెరిట్ లిస్టు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా గాలికి వదిలేసి పోతే ,అదే ఉద్యోగులు కొత్త ప్రభుత్వాన్ని ఓటేసి ఎన్నుకున్నందుకు ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయమే చేస్తుంది.   *రేషనలైజేషన్* పేరుతో వాళ్లును మోసం చేయాలని చూస్తుంది. 1 లక్ష,23 వేల ఉద్యోగులు *నీ* *ప్రమోషన్ ఏంటి అని ప్రశ్నిస్తే* ఎవరు చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వ పరిపాలన ఉంది అంటే ఎంత సిగ్గుచేటు అర్థం చేసుకోవచ్చు,   వాలంటీర్ వ్యవస్థని తీసివేయడం వాలంటీర్ల పని సెక్రటరీలతోనే చేయించడం వల్ల చివరికి పెద్ద పాలేరుగా వాళ్ల పరిస్థితిగా మారింది. సచివాలయం ఉద్యోగులందరికీ *జాబ్ ఉంది కానీ* *జాబ్ చాట్ లేదు* MSME servey ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వర్క్న...

జేబీఎన్ స్టాఫ్ రిపోర్టర్ పులి త్యాగరాజు! నాన్న కీర్తిశేషు లక్ష్మన్నకు సంతాప సభ

Image
    కీర్తి శేషు పులి లక్ష్మన్న సంతాప సభ కర్నూలు జిల్లా ఆస్పర్   గ్రామంలో పెద్దకర్మ.   కార్యక్రమానికి బంధుమిత్రులకు తోటి మీడియా మిత్రులకు జేబీఎస్ స్టాఫ్ రిపోర్టర్ పులి  త్యాగరాజు. మరియు బంధుమిత్రులు కలిసి ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని తెలియజేశారు 

మలక వేముల మండల సాధన కోసం లాయర్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో# G9tv telugu live News

Image
  శ్రీ సత్యసాయి జిల్లా మలకవేముల గ్రామం క్రాస్ నందు ఈరోజు స్థానిక కళ్యాణ మండపం నందు  మలక వేముల మండల సాధన కోసం లాయర్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో  కదిరి రూరల్ ముదుగుబ్బ మండలము నల్లమాడ మండలంలోని కొన్ని గ్రామాలు స్థానిక ప్రతినిధులు మరియు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మొలకవేముల క్రాస్ నందు మండల కేంద్రం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి దాదాపు 14 గ్రామ ప్రజలు హాజరయ్యారు.  అశ్వర్థ నారాయణ. రఘునాథ్ రెడ్డి రామాంజనేయులు. భీమ్లా నాయక్. జీవి నాయుడు. సుబ్బారెడ్డి. కె వీరనారాయణ అడ్వకేట్. పలువురు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.