Posts

Showing posts from November, 2024

జిల్లా జడ్జిని కలిసిన బహుజన లాయర్స్ ఫోరం డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు చేయాలి! Bahujan lawyars!

Image
  అనంతపురం జిల్లా జడ్జి గారిని కలిసిన బహుజన్ లాయర్స్ ఫోరం  అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాసులు గారిని అనంతపురం బహుజన్ లాయర్స్ ఫోరం కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి రాజ్యాంగ పీఠికను ఇచ్చి, సుప్రీంకోర్టు ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విధంగానే హైకోర్టులో మరియు జిల్లా కోర్టు ఆవరణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కోర్టు హాలుయందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు : బి.నారాయణప్ప బహుజన లాయర్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్, బడిగి నారాయణ హానరబుల్ ప్రెసిడెంట్ అనంతపురం, బహుజన లాయర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మూర్తి గారు, జనరల్ సెక్రెటరీ మహేశ్వరి, అడ్వకేట్లు గంగప్ప గారు, రమేష్ గారు, హరి గారు, మరియు జయరాజు గారు..తదితరులు పాల్గొన్నారు...

కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 75 వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ జయహో# GTV Telugu live news

Image
  కర్నూలు జిల్లా  మంత్రాలయం. నియోజవర్గంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జయహో జానయ్య పాట జై భీమ్ ఎమ్మార్పీఎస్ కోసిగి మండల అధ్యక్షుడు వికలాంగుడు రాజేష్ చేతులు మీద విడుదల  జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 75 వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ జయహో జానయ్య అనే పాటను సొగనూర్ ఆనంద్ రచించి పాడడం జరిగింది. ఈ పాటను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం నుండి రాగసుధ లాడ్జి వరకు భారీగా ర్యాలీ చేపట్టి, పాటను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ... *పేదింటి కుసుమం ఆనందు పాటను ఢిల్లీకి పరిచయం చేపిస్తానని* మంత్రాలయం నియోజకవర్గం సినీ పరిశ్రమలాగా ఈ ఆడియో ఫంక్షన్ జరగడం గర్వకారణం. ఈరోజు అన్ని కులాలు సమానంగా జీవిస్తున్నారు మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగం పుణ్యమే, రాబోయే రోజుల్లో అంబేద్కర్ సిద్ధాంతాన్ని మరి...

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

Image
  రాయదుర్గం నియోజకవర్గం లో దారుణం!హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి.   నిన్నటి రోజున రాత్రి రాత్రి 8 గంటలు నుండి ఎనిమిది గంటల 30 నిమిషాలకు మధ్య ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన కామిశెట్టి కృష్ణమూర్తి. బొమ్మనహాళ్ మండలం చంద్రగిరి గ్రామం నివాసి. దారుణంగా హత్యకు గురవడం జరిగింది. ఈరోజు బళ్ళారి హాస్పటల్ ఓబిడీలో పోస్టుమార్టం జరుగుతుంది.ఈ హత్యకు ముఖ్య కారణాలు. దాదాపుగా మూడు సంవత్సరాలు క్రితం నుండి భూతగాదాలు ఉన్నాయి. కేవలం 53 భూమికోసం కామిశెట్టి కృష్ణమూర్తిని చంపడం జరిగింది. రాత్రి బళ్లారి ఓపిడి హాస్పిటల్ గ్రామస్తులు తరలించడం జరిగింది రాత్రి 1:30 కు ఆయన మరణించడం జరిగింది.హత్యకు పాల్పడిన వ్యక్తి బోయ శ్రీరాములుగా కురవల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని.కఠినంగా శిక్షించాలని.బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్ చేస్తున్నాడు పూర్తి వివరాలతో.త్వరలోనే బహుజన సమాజ్ పార్టీ నాయకులు. దీనిపైన ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.

మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారి సహకారంతో పల్లెల్లో అభివృద్ధి పనులు శరవేగంగా👆! G9 TV Telugu live news

Image
  40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించిన మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారి సోదరుడు రఘునాథ్ రెడ్డి గారు *  * మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారి సహకారంతో పల్లెల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి :-మాధవరం మాజీ సర్పంచ్ ఎన్. రఘునాథ్ రెడ్డి గారు మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులు మంజూరైన సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టిన మాధవరం మాజీ సర్పంచ్ ఎన్.రఘునాథ్ రెడ్డి గారు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ వేణు గోపాల్ గారు..అనంతరం రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారి సహకారంతో మన మంత్రాలయం పల్లెల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని. అలాగే కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత వైసీపీ హయంలో గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి లేక ఎన్నో ఇబ్బందులు పడిన ప్రజలు ఈ అభివృద్ధి పనులు చూసి సంతోషం వ్యక్తం చేస్తురన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ,ఉరుకుందు, భీమారెడ్డి,నాగరాజు,సిద్ధయ్య, ఈరన్న,ప్రసాద్ మరియు తద...

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి! ఆరోగ్యం గురించి తెలుసుకొని పరామర్శించిన! పి. శ్రీనివాస్ రెడ్డి!G9tvLivenews

Image
   మా G9tvlivenews ప్రతినిధి రవి:రిపోర్ట్    మంత్రాలయం మండలం చెట్నిపల్లి గ్రామానికి చెందిన మాజీ యం పి టి సి సభ్యులు ఈరన్న రోడ్డు ప్రమాదం లో గాయపడి హాస్పిటల్లో చికిత్స పోంది ఇంటికి రావడం తో విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గారు సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఈరన్న ను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోని ధైర్యంగా ఉండాలని పరామర్శించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి యల్లారెడ్డి, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి,తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి,తిక్కాస్వామి గౌడ్,రవి తదితరులు పాల్గొన్నారు