ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం! Tip Sultan


అనంతపురం రెడ్ క్రాస్ ప్రోత్సాహంతో ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం 

నాయకులు మాట్లాడుతూ

టిప్పు సుల్తాన్ (జననం సుల్తాన్ ఫతే అలీ సాహబ్ టిప్పు, 1751 - 1799) దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి సుల్తాన్. అతన్ని మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. 1780ల నుండి 1790ల వరకు జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతను పోరాడాడు. 

ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు: 1780ల నుండి 1790ల వరకు జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారిపై విజయం సాధించాడు

సైనిక వ్యూహాలు: సైనిక వ్యూహాలకు, మైసూర్ రాజ్య పరిపాలన మరియు సైన్యాన్ని ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. 

మరణం: 1799లో నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో చనిపోయాడు. 

ఆయన కులమతాలకు అతీతంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారనికొనియాడారు ఈ కార్యక్రమంలో జాఫర్ గారు సిపిఐ ఐఎంఎం మహబూబ్ బాషా మసూద్ బాబావలి భాష ముస్తాక్ అహ్మద్ హాజీ...



Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews