Posts

Showing posts from June, 2024

ఇప్పుడు మన అనంతపురంలో యోగి నంది మోటార్స్ నందు! భారీగా కొనుగోలు చేస్తున్న బజాజ్ ఎలక్ట్రికల్ ఆటోస్# YogaNandi Motors

Image
  అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో బైపాస్ రుద్రంపేట సమీపంలో ఉన్న యోగ నంది ఆటో మోటార్స్ షోరూం నందు నూతన ఎలక్ట్రికల్ బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించినా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర రాజు. ప్యాసింజర్ ఆటోస్ గూడ్స్ ఆటోస్ ప్రజలకు తక్కువ ధరలకే తక్కువ పెట్టుబడికి బజాజ్ కంపెనీ వారు తయారు చేయడం చాలా సంతోషకరం.. ఈ కార్యక్రమంలో యోగ నంది నంది మోటార్స్ మా షోరూం నందు నూతన బజాజ్ ఎలక్ట్రికల్ విక్రయాలు జరుగుతున్నాయి. మేనేజింగ్ డైరెక్టర్స్  సి.మనోహర్ రెడ్డి సి.సుదర్శన్ రెడ్డి. మాట్లాడుతూ కస్టమర్స్ మా దేవుళ్ళు  బజాజ్ కంపెనీ అనేది ఒక నమ్మకం. యోగ నంది మోటార్స్ బజాజ్ నమ్మకంతో ప్రతి ఒక్కరూ మా దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ప్యాసింజర్ ఆటోస్ గూడ్స్ ఆటోస్ గురించి వివరించారు. బజాజ్ ఆటో మోటార్స్ కంపెనీ అనేది ఒక నమ్మకం ప్రజలకు మంచి అందుబాటు ధరలకు బజాజ్ కంపెనీ వారు అందించారు.తక్కువ పెట్టుబడితో బజాజ్ కంపెనీ ఎలక్ట్రికల్ ఆటో వెహికల్స్ విడుదల చేయడం జరిగింది. మరియు బజాజ్ అనేది భారతదేశవ్యాప్తంగా నెంబర్ వన్ కంపెనీ బజాజ్ ఆటో మోటార్స్. యోగి నంది మోటార్స్ వారు మా షోరూంలో కస్టమర్ సర్వీస్ గ...

బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంచింగ్ ! Invitation Bajaj auto electrical vehicles launching

Image
Invitation Bajaj auto electrical vehicles launching  యోగ నంది మోటార్స్ బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వెహికల్స్ గ్రాండ్ లాంచింగ్   26 జూన్ 2024 11:46 AM  గంటలకు   బజాజ్ యోగానంది మోటార్స్ బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వెహికల్స్ గ్రాండ్ లాంచింగ్ కు  ముఖ్య అతిథులుగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీరరాజు మరియు రివిజనల్ మేనేజ్ సేల్స్ బజాజ్ ఆటో లిమిటెడ్ ఆర్. కార్తికేయన్. మరియు బి.చంద్రశేఖర్   ఆహ్వానించిన వారు  : మేనేజింగ్ పార్ట్నర్స్ యోగినంది మోటార్స్    సి. మనోహర్ రెడ్డి సి. సుదర్శన్ రెడ్డి 

అనంతపురం పార్లమెంట్ సభ్యులు వాల్మీకి అంబిక లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేశారు! ANANTHAPURAM..MP

Image
  అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో   అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా   ఎంపీ వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ గారుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు కార్యకర్తలు వాల్మీకులు సోదరులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కటింగ్ చేశారు.  ఈ కార్యక్రమంలో గొట్లూరు సురేష్ ,గొట్లూరు నరేష్.,జనసేన మునీంద్ర , రంగయ్య. ఎస్ ఎస్ వి ఎర్రిస్వామి ,రామాంజినేయులు పలువురు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది

అనంతపురం జిల్లా నార్పలలో దారుణం! ఆరేళ్ల బాలికను చంపిన తండ్రి గణేష్! G9tv Live News

Image
  అనంతపురం జిల్లా నార్పల మండలం లో దారుణం! ఆరేళ్ల బాలికను చంపిన తండ్రి అనంతపురం :  జిల్లా నార్పల మండలం దారుణం ఆరేళ్ల పాపను హత్య చేసిన తండ్రి నార్పలలో దారుణ ఘటన  ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్  మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్  జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు బాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్  బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్!అనంతపురం జిల్లా ప్రముఖ. టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ #state Minority Welfare

Image
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో పాలుపంచుకున్న అనంతపురం జిల్లా ప్రముఖ. టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మైనార్టీ నాయకులు కేఎం షకీల్ షఫీ గారు ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అనంతపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ జె ఎల్.మురళీధర్ గారు,రాష్ట్ర మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి. ముస్లిం మైనార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వై ఎండి తాజుద్దీన్ కలిసి మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు

రైతులను ఆదుకుని వారికి తొడ్పాటు అందించండి .యువ నాయకుడు అమిలినేని యశ్వంత్#G9tvLive News KLD

Image
  * రైతులను ఆదుకుని వారికి తొడ్పాటు అందించండి ..*   *యువ నాయకుడు అమిలినేని యశ్వంత్*  అనంతపురం జిల్లా కణేకల్లు మండలం సల్లాపురం గ్రామంలో ప్రధానమంత్రి పసల్ భీమా యోజన సీఈవో రితేష్ చౌహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఇతర అధికారుల బృందం పంట నష్ట వివరాల గురుంచి తెలుసుకునేందుకు వచ్చారన్న విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడకు వెళ్లి అధికారుల బృందానికి వినతిపత్రం అందించిన *కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తనయులు, యువ నాయకుడు అమిలినేని యశ్వంత్ చౌదరి* గారు.. మాట్లాడుతూ వెనుకబడిన కళ్యాణదుర్గం ప్రాంతంలో నిత్యం కరువుతో ఇబ్బందులు పడే రైతులు, అక్కడక్కడ ఉన్న నీటితో పంటలు వేసుకున్న రైతులకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పూర్తిగా నష్ట పోతున్నారని జిల్లా మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని రైతులకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలన్నారు.. అధికారుల బృందం సానుకూలంగా స్పందించిందని అయన తెలిపారు.