Posts

Showing posts from September, 2024

పట్టించుకోని రెవెన్యూ అధికారులు మైనింగ్ జియాలజీ అధికారులు!D.హిరేహాళ్ మండల ప్రాంతాల్లో గుట్టలు మాయం! Sand Mining Mafia

Image
  పట్టపగలే* *రెచ్చిపోతున్న మైనింగ్ మరియు మట్టి మాఫియా' జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన   చిందనూరు నాగరాజు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి D.హిరేహాళ్ మండల ప్రాంతాల్లో గుట్టలు మాయం! పి ఎం నంబర్.147. సర్వే నంబర్ 294 బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మాట్లాడుతూ! హీరేహల్ మండలంలోని జజరకల్ గ్రామంలో మైనింగ్ మరియు మట్టి మాఫియా చెలరేగుతోంది. ఈ ప్రదేశంలోభారీ యంత్రాలతో దరిదాపు 30 టిప్పర్లతో యథావిధిగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలు దానికి తోడు అనుబంధంగా అక్రమంగా నడుస్తున్న క్రషర్ కార్యకలాపాలు.  పట్టించుకోని రెవెన్యూ అధికారులు మైనింగ్ జియాలజీ అధికారులు. సహాయ సహకారాలు లేకపోతే అధికారులకు వాటాలు లేకపోతే ఇంత బరితెగించి పట్టపగలు అక్రమ కార్యకలాపా లు సాగడానికి వీలు ఉంటుందా. అని తెలిపారు దీనిపై అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు. ఇలాంటి ఆగడాలెన్నో రాయదుర్గం నియోజకవర్గం లో జరుగుతున్న మైనింగ్ ఇసుక మాఫియా అధికారులు వత్తాసు పలుకుతున్నారా. మా దగ్గర ఉన్న అనేకమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు తీసుకొస్తామంటూ ఆయన తెలిపారు అధికారులకు కూడా ఇప్పటికే ఈ విషయంలో కంప...

ఇలాంటి కాల్స్ తో జాగ్రత్త ! Cyber crime

Image
  ఇలాంటి కాల్స్ తో జాగ్రత్త    TG&AP అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పై RTC MD సజ్జనార్ స్పందించారు. 'స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్ కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి' అని ఆయన తెలిపారు.

ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..! వాతావరణ శాఖ తెలిపింది! Rain alert #G9tvlivenews

Image
  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి.

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews

Image
  పూజ పేరుతో అమ్మాయిని రూమ్ లోకి   తీసుకెళ్లి.. హైదరాబాద్లో పూజ పేరుతో పండితుడు ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటికి పూజ చేయడానికి వచ్చిన పండితుడు తల్లిదండ్రులను రూమ్ బయట ఉంచి అమ్మాయిని రూమ్ లోకి  తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాధితురాలు కేకలు వేస్తూ బయటకు వచ్చి విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అభినందనలు తెలియచేయాలి.కానీ ప్రతి పక్ష హోదా కూడ లేని వైస్సార్ పార్టీ!REF రాయలసీమ అధ్యక్షులు Dr MD నాగభూషణం డిమాండ్ చేసారు

Image
AP కి జాతీయ విప్పత్తు వెంటనే కేద్రం ప్రకటించాలి REF రాయలసీమ అధ్యక్షులు Dr MD నాగభూషణం డిమాండ్ చేసారు రాష్టంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో వరదలు రావడం ప్రజలను అతల కుతలం చేసాయి అని ప్రజలకి ప్రాణ ఆర్ధిక నష్టం వాటిల్లింది అని ఐనా నేనూ వున్నాను ఎవరు ఆ డైర్య పడొద్దు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతర శ్రామికుడు గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కావలిసిన వన్నీ తానే దగ్గరికి వెళ్లి పర్యవేక్షణ చేస్తున్న తన మంత్రి సహచరుల తో మరియు అధికార యంత్రంగాన్ని ఎప్పటిఅప్పటికి వరద బాధితులకి సహాయం చేయడంలో నిజంగా మనమందరం *CM గారిని అభినందనలు తెలియచేయాలి.కానీ ప్రతి పక్ష హోదా కూడ లేని వైస్సార్ పార్టీ S జగన్ మాత్రం ఎక్కడ ఎక్కడ శవాలు కనిపిస్తాయ అని కొందర్ని వైసీపీ కార్యకర్తలు ని వెంట బెట్టుకొని జై జగన్ జై జగన్ అని సెల్ఫీ లకి ఫోజులు కొట్టె దరిద్రం మైన నాయకుడు ఎవరైనా వున్నాడా అంటే అది వైస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రజలు అందరు గమనించాలి ఇలాంటి వాళ్ళని సామజిక సంఘ బహిష్కరణ చేయాలి అని మన CM చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు* ఇలాంటిపరిస్థితి లలో మనమందరం కూడా CM గారికి అండగా నిలవాలి అని రాష్టం లో పని చేస్తున్న అన్ని శాఖ...