Posts

Showing posts from August, 2024

మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన దివాకర్ రెడ్డి గారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వున్నాయి. Rayadurgam Municipal commissioner fraud

Image
    అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గతంలో మునిసిపల్ కమీషనర్ పనిచేసిన దివాకర్ రెడ్డి తిరిగి మునిసిపల్ కమీషనర్గా బాధ్యతలు చేపడుతున్న విషయం మాదృష్టికి వచ్చింది ఈయన అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి - నిజాయితీ పరులైన వారిని కమీషనర్ నియమించాలని విజ్ఞప్తి చేయుచున్నాము. మునిసిపల్ కమీషనర్గా పనిచేసిన దివాకర్ రెడ్డి గారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వున్నాయి.  మునిసిపాలిటీకి సంబంధించిన ఎంతో విలువైన స్థలాలను వై.ఎస్.ఆర్. పార్టీ నాయకులకు కట్టబెట్టడం, కబ్జాలకు గురైనా పట్టించుకోకపోవడం, వారికి వత్తాసు పలకడం జరిగింది. రాయదుర్గం మునిసిపాలిటీ పబ్లిక్ హెల్త్ వర్కర్ నుండి పర్టినెంట్ వర్కర్ బదిలీ పేరుతో నెలకు రూ॥ 15,000/- లు ఒక్కొక్కరి నుండి ప్రతి నెలా వసూలు చేసినాడని తెలిసినది. అదేవిధంగా బెట్ సోర్సింగ్ పి. హెచ్, వర్కర్లనుండి రూ॥.7,000/- లు ఒక్కొక్కరినుండి వసూలు చేసినారని తెలిసింది. వర్కర్లు అబ్సెంట్ అయినప్పుడు ప్రజంట్ వేసి శాలరీ పెట్టాలంటే పర్మినెంట్ వర్కర్లకు రోజుకు 1000/- లు కాంట్రాక్టు వర్కర్లకు రూ. 500/- చొప్పున నెలలో లక్షలాది రూపాయలు శానిటరీ ఇన్స్పెక్టర్కు ఇవ్వాలి.వారికి రావాలసిన పని...

రాచానపల్లి పంచాయతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు సమక్షంలో, ఘనంగా గ్రామ సభలు! Village Development

Image
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు "పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు సమక్షంలో, ఘనంగా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది"* గ్రామాలు అభివృద్ధి సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత గ్రామ ప్రజలదే అని తెలియజేయడం జరిగింది.. ఈ సందర్భంగా గ్రామంలో మంచినీటి సౌకర్యాలు మెరుగుపరచాలని, సిమెంట్ రోడ్లు, లింకు రోడ్లు నిర్మించాలని, విద్యుత్ సమస్యలు వీధి దీపాలు, కరెంటు పనులు వేగవంతం చేయాలని, డ్రైనేజీ పనులు చేపట్టాలని, పండ్లు తోటలు మల్బరీ తోటలను అభివృద్ధి పరచాలని, పశువుల షెడ్లు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది" *గ్రామాల అభివృద్ధి బాటలో నడవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పలువురు నాయకులు అధికారులు తెలియజేశారు*  గ్రామ ప్రజలు పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్య...

రాప్తాడు నియోజకవర్గం ఇటుకలపల్లి సిఐ హేమంత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ! CI #tdp

Image
  రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, ఇటుకలపల్లి, ఆత్మకూరు సర్కిల్ "ఇన్ స్పెక్టర్" గా బాధ్యతలు చేపట్టిన "హేమంత్ కుమార్  గారు ను " వారి చాంబర్ లో పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది" ఈ కార్యక్రమంలో రాచానపల్లి ఎంపీటీసీ కృష్ణారెడ్డి, " సాకే వీరాంజనేయులు", రాచానపల్లి డీలర్ పసల ఆదినారాయణ, ఈశ్వర్ రెడ్డి, వాల్మీకి ఎర్రిస్వామి, పూజారి పతప్ప తదితరులు పాల్గొన్నారు"  సాకే వీరాంజనేయులు* తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి

నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంజరిగింది. గత మూడు సంవత్సరాలనుండి దండువారిపల్లి గ్రామం నందు పెళ్లి కనుక కార్యక్రమం తలారి రంగయ్య చేతుల మీదుగా ఆర్థిక సహాయం!

Image
  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు MLA శ్రీ బండారు శ్రావణి శ్రీ గారి ఆదేశాల మేరకు బుక్కరాయసముద్రం మండలం దండువారి పల్లి గ్రామపంచాయతీ ఓబులాపురం. దండువారిపల్లి గ్రామల నందు నిరుపేదలైన ఆరు కుటుంబాలకు తలారి రంగయ్య గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంజరిగింది. గత మూడు సంవత్సరాలనుండి దండువారిపల్లి గ్రామం నందు పెళ్లి కనుక కార్యక్రమం తలారి రంగయ్య చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.అదేవిధంగా ఈరోజు నుంచి 78వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఓబుళాపురం ఎస్సీ కాలనీ నందు ఎవరికి పెళ్లి అయిన పెళ్ళికానుకగా 5116. రూపాయలు ఆర్థిక సహాయం అందించబడునుఅని ప్రకటించడమైనది . ఈ కార్యక్రమంలో సిపిఐ నారాయణస్వామి. టీడీపీ నాయకులు తలారి రామాంజినేయులు ఏడాలపర్తి వెంకట్రాముడు బాలకృష్ణ. ఓబులాపురం రమేష్. నాగరాజు ఆదినారాయణ. నాగభూషణం రామాంజనేయులు ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ స్కూల్ చైర్మన్ పెద్దన్న బండి నాగేంద్ర భార్గవ్ బండి కుల్లాయప్ప తలారి సూరి. పూజారి రామకృష్ణ సాకే రాజాకుళ్లాయప్ప.చాకలి రాము సాకే కుల్లాయప్ప కృష్ణమూర్తి అంజి భాస్కర్ శేషు, లక్ష్మన్న భాస్కర...

సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన బోయ రామాంజనేయులు# School chairman

Image
 అనంతపురం రూరల్ మండలం రాచనాపల్లి గ్రామపంచాయతీ లో  సిండికేట్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన బోయ రామాంజనేయులు గారికి రాచానా పల్లి పంచాయతీ సిండికేట్ నగర్ పార్టీ ఆఫీస్  నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సన్మానించడం జరిగింది

హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి August 15th BJP

Image
  హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి* బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ *సంధిరెడ్డి శ్రీనివాసులు* ఆధ్వర్యంలో  భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా R&B గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశం ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు తీసుకున్నాక ఆగస్టు 15న భారతదేశమంతా కూడా ఒక పండుగ లాగా చేస్తున్నారని , కేంద్ర ప్రభుత్వం హర్ గర్ తిరంగ అభియాన్ అనే పేరుతో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయాలని దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి దేశభక్తి పెంపొందించేలా కార్యక్రమాలు తీసుకొందని వాటిలో ప్రతి నియోజకవర్గంలో ఆగస్టు 11,12 ,13వ తేదీల్లో తిరంగ యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించడం, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేయడం, ఆగస్టు 14న *విభజన విభీషక సంస్కరణ దివాస్* పురస్కరించుకొని హాల్ సమావేశాలు నిర్వహించడం అన్ని ఇల్లు వ్యాపార సంస్థల పైన త్రివర్ణ పథకాన్ని ఎగిరివేయడం ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవ...