Posts

Showing posts from April, 2025

మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ..

Image
వెంటనే మా డిమాండ్స్ నెరవేర్చాలని నిరాసనా!ర్యాలీతో    వెంటనే పర్మినెంట్ చేయాలని దాదాపుగా 400 మంది నిరాశన 👆   రెగ్యులర్ చేయాలని నిరాశన  వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము,  దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ గారు మరియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే సత్య సాయి జిల్లా అధ్యక్షులు. Dist సెక్రటరీ చంద్ర మోహన్ తదితరుల పాల్గొని సిహెచ్ఓ లు చేస్తున్న నిరవధిక దీక్షా శిబిరం వద్ద మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం ఎవరైతే ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారో వారికి రెగ్యులర్ చేయడంలో సహిత కారణం కూడా ఉంది అని చెప్తూ వీరిని సర్వీస్ లోకి తీసుకునేటప్పుడు వీరి దగ్గర నుంచి వీరి ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ని RD ఆఫీస...

కంబదూరు మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారి 134 వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా! Surendra Babu MLA# ASB

Image
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు  భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి ఆశయాలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మన కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అదే దిశగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామని *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు* పేర్కొన్నారు..  కంబదూరు మండల టీడీపీ నాయకుల ఆహ్వానం మేరకు *డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారి 134 వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పాల్గొన్నారు* .. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అంబెడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి అక్కడే కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారిని, సీనియర్ నాయకులను ఘనంగా* సన్మానించారు.. ఈ సందర్బంగా *ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ*  అంబెడ్కర్ స్ఫూర్తితో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇప్పటికే అంబెడ్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమం...

జిల్లా కోర్టు ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు! Advocated Association atp

Image
  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134 జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134 జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కోరుట్ల ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ అనంతపురం జిల్లా  కోర్టు ఆవరణంలో  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో సభ్యులు గౌరవ సలహాదారులుగా బార్అసోసియేషన్ అధ్యక్షులు బి గురు ప్రసాద్ గారు బి విజయ్ కుమార్ గారు బి నారాయణ రెడ్డి గారు రామ్ కుమార్ గారూ అబ్దుల్ రసూల్ గారు పి నరసింహులు గారు ఎం గురుస్వామి గారు కే భీమన్న గారు జి పద్మజా గారు వహీదా గారు మరియు శశికళ గారు పై గౌరవ సభ్యులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహ సాధన కొరకు పోరాటం చేస్తామని మేము కూడా భాగస్వాములై విగ్రహ స్థాపనకు మా చాయసక్తుల విజయ సాధిస్తామని తెలియజేయడం జరిగింది.   సీనియర్ అడ్వకేట్ బోసాని నారాయణ. మాట్లాడుతూ మన రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా వివరించారు.

బహుజన లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ చేతుల! Bahujan advocate for fight

Image
 ఆంధ్రప్రదేశ్ బహుజన లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో    బహుజన లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది.  మన అనంతపురం టౌన్ లో ఉన్న 18 కోర్టు హాల్ నందు మరియు తాలూకా కోర్టులో ఉన్న హాలు నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సబార్డినేట్ కోర్టు న్యాయమూర్తులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని తమ కోర్టు హాల్ నందు ఆవిష్కరించాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప గారు అనంతపురం బార్ అసోసియేషన్ అబద్ధర్మ అధ్యక్షులు పి గురు ప్రసాద్ గారు బహుజన లాయర్ షోరూం రాష్ట్ర చైర్మన్ మరియు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కిష్టప్ప గారు అనంతపురం బహుజన లాయర్ ఫోరం గౌరవాధ్యక్షులు బి నారాయణ గారు న్యాయవాదులు వెంకటరాముడు గారు జిల్లా కోర్టు పిపి హరినాథ్ రెడ్డి గారు రవికుమార్ గారు వంశీకృష్ణ గారు నరసింహులు గారు పార్వతి గారు దాద...

రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన అపచారాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది విగ్రహాలను! Bahujan Samaj party

Image
 చిందనూరు నాగరాజు బహుజన సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ ఇంచార్జ్..!  బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ ఇంచార్జ్ చిందనూర్ నాగరాజు ఎండోమెంట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆయనకు రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన అపచారాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది విగ్రహాలను తొలగించి మరియు విగ్రహాల యధా స్థానంలో పెట్టడంపై ఆయనకు వివరించడం జరిగింది .  ఆయనతో సింధనూరు నాగరాజు గారు మాట్లాడడం జరిగింది . ఆయన ఈ సమస్యను ఉద్దేశించి కొన్ని విషయాలను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు తెలియజేయడం జరిగింది . ఆ విషయాలు ఏంటబ్బా అంటే పత్రికల్లో మీడియాలో వచ్చే అంతవరకు జరిగిన అపచారం ఆయనకు తెలియదని చెప్పడం జరిగింది తెలిసిన తర్వాత ఈవో నరసింహారెడ్డి గారిని ఈ విషయంపై కమిషనర్ వివరణ కోరడం జరిగింది. ఆయన ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదని ఆయన మాకు చెప్పాడు. రెండు రోజుల్లో నేనే స్వయంగా ఎంక్వయిరీ ఎంక్వయిరీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ నాయకులు అసిస్టెంట్ కమిషనర్ గారిని. విగ్రహాలు తొలగించడానికి మీకు అధికారం ఉందా అని ప్రశ్నించగా లేదండి దీనికి ఒక ప్రాసెస్ అనే...

తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్,యూనివర్సిటీలో డాక్టరేట్ అవార్డుపొందిన పెద్దన్న కు ఘనంగసన్మానించిన ప్రజా సంఘాలు పలువురు నాయకులు! Doctorate Asian International University! Peddanna

Image
   డాక్టరేట్ అవార్డు పొందిన పెద్దన్నకు 👆 డాక్టరేట్ పొందిన పెద్దన్నను ఘనంగసన్మానించిన ప్రజా సంఘాలు పలువురు నాయకులు    అనంతపురం జిల్లా : రిపోర్టర్ నాగేంద్ర G9tvNews ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్,యూనివర్సిటీలో డాక్టరేట్ అవార్డుపొందిన పెద్దన్నను ఆదివారం స్థానిక మండల కేంద్రం కూడేరు లోని భగవతి శివ రావు కళ్యాణ మండపం నందు ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సంఘాల నాయకులు విహెచ్పిఎస్, ఎం ఆర్ పి ఎస్, ఎం ఎస్ పి నాయకులు డాక్టరేట్ అవార్డు పొందిన పెద్దన్నను. ఘనంగా సన్మానించారు,  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడేరు గ్రామ పంచాయితీ సర్పంచ్ లలితమ్మ, స్థానిక ఎంపీటీసీ తోపుదుర్తి వెంకటలక్ష్మి భర్త తోపుదుర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, ఈ సమావేశానికి సభ అధ్యక్షుడిగా ఆదినారాయణ వహించగా కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికారి ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ, ఉద్యమాలలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్యలను వారి వెంట ఉండ...