మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ..

వెంటనే మా డిమాండ్స్ నెరవేర్చాలని నిరాసనా!ర్యాలీతో వెంటనే పర్మినెంట్ చేయాలని దాదాపుగా 400 మంది నిరాశన 👆 రెగ్యులర్ చేయాలని నిరాశన వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ గారు మరియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే సత్య సాయి జిల్లా అధ్యక్షులు. Dist సెక్రటరీ చంద్ర మోహన్ తదితరుల పాల్గొని సిహెచ్ఓ లు చేస్తున్న నిరవధిక దీక్షా శిబిరం వద్ద మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం ఎవరైతే ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారో వారికి రెగ్యులర్ చేయడంలో సహిత కారణం కూడా ఉంది అని చెప్తూ వీరిని సర్వీస్ లోకి తీసుకునేటప్పుడు వీరి దగ్గర నుంచి వీరి ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ని RD ఆఫీస...