Posts

Showing posts from May, 2025

అనంతపురం ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డి.రో.వో. మలోలా కు వినతి పత్రం! AIYF ఆధ్వర్యంలో....

Image
ఏపీ విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయండి డిఆర్ఓ మలోలకు ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ కుమార్.జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ. శ్రీనాథ నగర అధ్యక్ష కార్యదర్శులు.ఆనంద్,శ్రీనివాస్. తదితర నాయకులు పాల్గొన్నారు    అనంతపురం : G9tvNews .మే 30 న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ అనంతపురం ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డి.రో.వో. మలోలా కు ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్ కుమార్ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ,పంపిణీ , సరఫరా సంస్థలలో దాదాపు పదివేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పై పని భారం పడుతున్నది పనిభారం తో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టభద్రులై నిరుద్యోగులుగా ఉద్యోగాల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యో...

ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహించబోయే మోడల్ లాసెట్ పోస్టర్! Advocated Association

Image
 ఏపీ మోడల్ లాసెట్ పోస్టర్ విడుదల :సాకేనరేష్ అనంతపురం : ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహించబోయే మోడల్ లాసెట్ పోస్టర్ ను అనంతపురం బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు విడుదల చేశారు ఈ సందర్భంగా బిసి న్యాయవాదుల సంఘం రాష్ట్ర కన్వీనర్ సాకేనరేష్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ మోడల్ లాసెట్ నిర్వహిస్తున్నామని ఇది 9వదని దీని ద్వారా ప్రధాన లాసెట్ రాసే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని గతంలో నిర్వహించిన మోడల్ లాసెట్ ప్రశ్నపత్రం లోని అంశాలు ప్రధాన పరీక్షలో వచ్చాయని దానివల్ల ఎంతోమంది లబ్ది పొందారని తెలిపారు కనుక లాసెట్ రాసే అభ్యర్థులు తమ పేర్లు 9441888834, 9985302299, 7799912225 నంబర్స్ కి ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని ఈ పరీక్ష జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న నెహ్రూ స్కూల్ లో ఉదయం 10 గం. నుంచి 11.30గం., వరకు జరుగునని తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రంగనాయకులు,బాలాజీ నాయక్, మురిపాల నాగేంద్ర, లక్ష్మీనారాయణ, రఘు, భరత్ తదితరులు పాల్గొన్నారు .

ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక! ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం! Government to Demons

Image
  అనంతపురంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరగాల్సిన శాంతి ర్యాలీని పోలీసులు రకరకాల కారణాలతో జరగనీయకుండా ఎక్కడికెక్కడ మన ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా కొంతమంది మన మిత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లి పోలీసుల విధానాలను నిరసిస్తూ నినాదాలతో నిరసన చేయడం జరిగింది. కొంతమందిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లి ప్రయత్నం చేశారు. చాలామందిని ఈ శాంతి ర్యాలీకి రాకుండా అడ్డుకుంటూ వచ్చే వాళ్ల మీద కేసులు పెడతామంటూ బెదిరించి వెనక్కి పంపించేశారు. పోలీసులు అనుసరిస్తున్న ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాట్లాడే స్వేచ్ఛను హరించడమే. ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద కేంద్ర రాష్ట్ర బలగాలు జరుపుతున్న నరమేధాన్ని, హత్యాకాండను ప్రజలు గమనిస్తున్నారు. మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ, నిరసిస్తూ శాంతి ర్యాలీలో భాగస్వామ్యం అవుతున్నారు. అది గమనించే అనుమతి ఉన్న కూడా జిల్లా ఎస్పీ ఉద్దేశికపూర్వకంగానే శాంతి ర్యాలీని జరగనీయకుండా...

దళిత సంఘాలు, హక్కుల, ప్రజాస్వామిక, రాయలసీమ సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించడం! అంతర్యుద్ధం వద్దు - శాంతి ముద్దు.. G9tv live News

Image
  అంతర్యుద్ధం వద్దు - శాంతి ముద్దు * కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల మీద జరుపుతున్న అణిచివేతను, హత్యాకాండను వెంటనే ఆపాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆదివాసి ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తూ చర్చల అనుకూల వాతావరణాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తక్షణంమే కల్పించాలని కోరుతూ ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతపురంలోని కృష్ణ కళామందిర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఈరోజు ఉదయం 11 గంటలకు అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర *ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక* మరియు *పార్టీల, ప్రజాసంఘాల ఐక్యవేదిక* ద్వారా విడుదల చేయడం జరిగింది.  ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించిన ప్రజాసంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ *'కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగారును ఆపి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత'* ని గుర్తు చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా *'రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన అనేక హక్కులను కేంద్ర ప్రభుత్వాలు కాలరాస్తూ, వారికి జీవించే హక్...

ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం! Tip Sultan

Image
అనంతపురం రెడ్ క్రాస్ ప్రోత్సాహంతో ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం  నాయకులు మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ (జననం సుల్తాన్ ఫతే అలీ సాహబ్ టిప్పు, 1751 - 1799) దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి సుల్తాన్. అతన్ని మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. 1780ల నుండి 1790ల వరకు జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతను పోరాడాడు.  ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు: 1780ల నుండి 1790ల వరకు జరిగిన ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారిపై విజయం సాధించాడు .  సైనిక వ్యూహాలు: సైనిక వ్యూహాలకు, మైసూర్ రాజ్య పరిపాలన మరియు సైన్యాన్ని ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు.  మరణం: 1799లో నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో చనిపోయాడు.  ఆయన కులమతాలకు అతీతంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారనికొనియాడారు ఈ కార్యక్రమంలో జాఫర్ గారు సిపిఐ ఐఎంఎం మహబూబ్ బాషా మసూద్ బాబావలి భాష ముస్తాక్ అహ్మద్ హాజీ...

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం. CITU MayDay

Image
CITU.... ఆధ్వర్యంలో  మే డే  కార్మికులు కర్నూలు జిల్లా  మంత్రాలయం: రిపోర్టర్  రవి : G9tv news మంత్రాలయం  మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం రాఘవేంద్ర సర్కిల్లో మరియు ఐసిడిఎస్ మంత్రాలయం ప్రాజెక్టు ఆఫీసు ముందు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి టీబి భీమేశ్వరి ప్రాజెక్టు అధ్యక్షురాలు విశాలాక్షి సిఐటియు జెండాను ఎగరవేయడం జరిగింది .. ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా సిఐటియు నాయకులు హెచ్ జయరాజు గారు టీ ప్రాణేష్ మాట్లాడుతూ మనిషి మనిషిగా బ్రతకాలంటే తప్పనిసరిగా 8 గంటల పని విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య అవసరమని వారన్నారు ఎనిమిది గంటలకంటే అదనంగా పనిచేసిన పనికి తగ్గట్టుగా ఆదాయం లేదని వారన్నారు ప్రపంచ కార్మిక వర్గం 1886 అమెరికాలోని చికాగోలో కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది.  ఆ తిరుగుబాటు ఉద్యమం చేసిన చాలామంది నాయకులను ప్రత్తిపాడు దారులు అని చేయాలని చూశారు కానీ ప్రపంచమంత ఏకమై అగ్ని జ్వాలలుగా వ్యాపించి పెట్టుబడిదారులకు తలగకుండా రోజుకు 8 గంటల పనిపై చట్టాలు తీసుకువచ్చారు ఇప్పుడున్న 42 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నవే కార్మిక చట్టాల్లో కీలకమైన సమ్మే హక్కులను...

జిల్లా. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి vice president.. RajKumar

Image
  జిల్లా అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి లో నియమించిన పదవులు  అర్బన్ వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ రాజకుమార్ నియమితులయ్యారు. నియమించిన వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు    శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరియు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.  అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్...