Posts

Showing posts from December, 2024

చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు - 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు! Town bank chairman

Image
   వైసీపీ నాయకులారా మీ డ్రామాలను నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు  విద్యుత్ చార్జీలు పెంపుకు జగన్ రెడ్డి గత 5 సంవతరాల్లో చేసిన పాపాలే కారణం వైసీపీ నేతలు మొట్ట మొదట జగన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి* తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైదుకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, మరియు అనంతపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ శ్రీ జే ఎల్. మురళీధర్ వైసీపీ నాయకుల ధర్నా పై ఆగ్రహం చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు - 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడమేంటి? -ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ ను ప్రశ్నిస్తున్నారు - ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గు చేటు  ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారు ఆరు నెలలు జరగకుండానే ధర్నాలంటూ నాటకాలు మొదలుపెట్టారు విద్యుత్ వెలుగులకు చంద్రబాబు కారణం జగన్ లంచాల వల్ల కరెంటు చార్జీలు పెంపు రూపంలో ప్రజలపై భారం పడింది  జగన్ అవినీతి ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ బారాలు గత ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది జగన్ రెడ్డి కాదా? విద్యుత్ చార్జీలు పెంచిన జగ...

వసతి గృహపూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో! క్యాలెండర్ ఆవిష్కరణ! మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం # G9 TV Telugu live news G9 TV Telugu live news

Image
మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం   అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో మృతులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన పూర్వ విద్యార్థుల సంఘం .   నార్పల: ఇటీవల గార్లదిన్నె సమీపంలోని బస్సు ఆటోను ఢీకొన్నప్రమాదంలో గాయపడిన పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులు కుటుంబాలకు నార్పల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు అండగా నిలిచి చేయూతనందించారు. ఆదివారం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలోని మృతి చెందిన ఈశ్వరయ్య కొండమ్మ దంపతులు నాగమ్మ నాగన్న దంపతులు రామాంజనమ్మ ,బాల పెద్దయ్య జయరాముడు, నాగమ్మ తదితర కుటుంబాలతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి 50 వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు లక్ష్మయ్య స్వామి బొమ్మలాటపల్లి వెంకటరాముడు, పెద్దన్న మాట్లాడుతూ గ్రామంలో అంతా పేదలేనని వీరి కుటుంబాలు జీవనాధారం కోసం గార్లదిన్నె మండలానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతొ అక్కడికక్కడే మృతి చెంది ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపారన్నారు. వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఉద...

ఏపియుడబ్యూజే డిమాండ్ మంత్రాలయం లో భారీ ర్యాలీ ధర్నా! విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్డిమాండ్! APUWJ ఆధ్వర్యంలో

Image
      మంత్రాలయం న్యూస్ రిపోర్టర్ : మా ప్రతినిధి రవి   విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి ఏపియుడబ్యూజే డిమాండ్ మంత్రాలయం లో భారీ ర్యాలీ ధర్నా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్  మంత్రాలయం : ఇటీవల కుటుంబ కలహాలలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్ లో కవరేజ కోసం వెళ్లిన టివి 9 విలేకరి రంజిత్ పై మిగతా విలేకరుల పై లోగో తో దాడి చేయడం సిగ్గుచేటని ఏపియుడబ్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలుకా అధ్యక్షులు వగరూరు జయరాజ్, ప్రదాత కార్యదర్శి కె హుశేని, కోశాధికారి షాబువలి లు ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో రాఘవేంద్ర సర్కిల్ లో ఏపియుడబ్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా, చేపట్టారు. ర్యాలీ గా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జికే గురురాజరావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరుల పై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవో ఎంఎస్ నెంబర్145 ను వెంటనే ఉపసంహరించుకోవాలని! ఈ దీక్షలో బహుజన లాయర్స్ ఫోరం! G9TV Telugu live news

Image
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవో ఎంఎస్ నెంబర్145 ను వెంటనే ఉపసంహరించుకోవాలని   అనంతపురం కోర్టు లో ఉన్న ఎన్ డి పి ఎస్ చట్టపరిధిలోని కేసులను విచారించే న్యాయస్థానాన్ని అనంతపురం నుండి తిరుపతికి తరలించడానికి నిరసిస్తూ అనంతపురం జిల్లా కోర్టు ముందు అనంతపురం బార్ అసోసియేషన్ చేపట్టిన 8వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా బహుజన లాయర్స్ ఫోరం ఈరోజు 12.12.2024 తేదీన దీక్ష చేయడం జరిగింది.ఈ దీక్షలో బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప గారు,BLF అడ్వైసర్ కమిటీ చైర్మన్,రిటైర్డ్ జిల్లా జడ్జ్ కిష్టప్ప గారు,జిల్లా అధ్యక్షులు VY మూర్తి గారు,జిల్లా ప్రధానకార్యదర్శి మహేశ్వరి గారు,ఉపాధ్యక్షులు అజీజ్ గారు&శ్రీనివాసులు&గంగప్ప గారు,సహాయ కార్యదర్శి రవి కుమార్ గారు, గారు,శ్రీనివాసులు గారు తదితరులు పాల్గొన్నారు .

13వ తేదిన కలెక్టర్ కార్యాలయం ముందు జరుగనున్న అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ!మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు పిలుపునిచ్చారు!G9TV Telugu live news

Image
  13వ తేదిన కలెక్టర్ కార్యాలయం ముందు జరుగనున్న అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ. ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలి అని. ఎమ్మెల్యే  శ్రీ వై. బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు . మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 13వ తేదీ కూటమి ప్రభుత్వంపై నిరసన గళం విప్పుతూ, అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీ అంటూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు నాయకులు.రైతులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమంను విజయవంతం చేయాలని. మంత్రాలయం ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి గారు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి అందరూ కలిసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే  నాగిరెడ్డి తెలియజేశారు  

మంత్రాలయం మండలం లో విద్యుత్ సబ్ స్టేషన్ నందు నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యక్రమం! మంత్రాలయం మండల కార్యదర్శి H.జయరాజు ఆధ్వర్యంలో GTV Telugu live news

Image
    కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లో విద్యుత్ సబ్ స్టేషన్ నందు నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యక్రమం నందు   విద్యుత్ సమస్యలు విన్నవించుకోవడానికి మంత్రాలయం మండల గ్రామాల నుండి విద్యుత్ వినియోగదారులు వచ్చారు అదేవిధంగా చిలకలడోణ గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఏర్పాటుచేసిన 11-KV లైన్ మరియు సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను గ్రామం బయటకు మార్చుటకు C.P.M మంత్రాలయం మండల కార్యదర్శి H.జయరాజు ఆధ్వర్యంలో చిలకలడోణ గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారి అయిన చైర్ పర్సన్ శ్రీ.వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చిలకలడోణ గ్రామస్తులు అయిన రవి, బసవరాజు, జైపాల్,నరసింహులు,రాజు,చార్లెస్,దావీదు,వసంత రాజు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయం మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే చేయవచ్చు ఏ ఇ. గోవిందు మాట్లాడుతూ ! G9 TV Telugu live news

Image
  మంత్రాలయం మండల కేంద్రంలో విద్యుత్ పై ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక విద్యుత్ అదాలత్ కార్యక్రమం ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని మంత్రాలయం అసిస్టెంట్ ఇంజినీర్ గోవిందు తెలిపారు. మండలంలోని వినియోగదారులు విద్యుత్ పై ఏవైనా సమస్యలు ఉంటే ఈ పరిష్కార వేదికలో పరిష్కరించబడతాయని వారు తెలిపారు. ఇళ్లపై విద్యుత్ వైర్లు తొలగింపు, ఏవైనా విద్యుత్తు ట్రాన్స్ఫర్ సమస్యలు ఉన్నచో ఫిర్యాదు చేయవచ్చని ఏ ఈ గోవిందు తెలిపారు .

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా మంత్రాలయం టౌన్ నందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహనికి # G9 TV Telugu live news

Image
  కర్నూలు జిల్లా   మంత్రాలయం.లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి జరుపుకున్న మంత్రాలయం జై భీమ్ ఎమ్మార్పీఎస్ మండల కమిటీ     కర్నూలు జిల్లా మంత్రాలయం టౌన్ నందు జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, మంత్రాలయం మండల అధ్యక్షులు గాడిమోడి నరసింహులు మాదిగ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా మంత్రాలయం టౌన్ నందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహనికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ జిల్లా కార్యదర్శి రత్నం మాదిగలు పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ మహా మేధావి ప్రపంచ జ్ఞాని న్యాయ కోవిదుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి డిగ్రీలు పీజీలు పూర్తిచేసి భారతదేశ తల అయినటువంటి భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఆయన పడిన అవమానాలు అంటరానితనం బడిలో గుడిలోకి రానీయకుండా ఉండిన వదలలేదు ఇకముందు ఈ దేశంలో నాలాంటి అవమానం నా జాతి బిడ్డలకు జరగకూడదని ఎన్నో పోరాటాలు చేసి జ్ఞానముతో ఈరోజు మనం ఇలా ఉండడానికి మన మహనీయుడు న్యాయకోవిధుడు భ...