చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు - 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు! Town bank chairman
వైసీపీ నాయకులారా మీ డ్రామాలను నమ్మే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు విద్యుత్ చార్జీలు పెంపుకు జగన్ రెడ్డి గత 5 సంవతరాల్లో చేసిన పాపాలే కారణం వైసీపీ నేతలు మొట్ట మొదట జగన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి* తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైదుకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, మరియు అనంతపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ శ్రీ జే ఎల్. మురళీధర్ వైసీపీ నాయకుల ధర్నా పై ఆగ్రహం చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు - 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడమేంటి? -ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రజలే జగన్ ను ప్రశ్నిస్తున్నారు - ఆనాడు పరదాల మాటున నక్కి ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గు చేటు ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారు ఆరు నెలలు జరగకుండానే ధర్నాలంటూ నాటకాలు మొదలుపెట్టారు విద్యుత్ వెలుగులకు చంద్రబాబు కారణం జగన్ లంచాల వల్ల కరెంటు చార్జీలు పెంపు రూపంలో ప్రజలపై భారం పడింది జగన్ అవినీతి ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ బారాలు గత ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది జగన్ రెడ్డి కాదా? విద్యుత్ చార్జీలు పెంచిన జగ...