Posts

Showing posts from July, 2025

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైరాంబాబు సార్ జన్మదిన వేడుకల్లో! సిండికేట్ నగర్ టిడిపి శ్రేణులు.! S. i Rambabu birthday celebration !

Image
అనంతపురం జిల్లా : అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సైరాంబాబు సార్ జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో  కేక్ కటింగ్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తో రాచన పల్లి  పంచాయతీ సిండికేట్ నగర్.  టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దెల మంజునాథ్.  బుల్లెట్ రఫీ రాప్తాడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్.  యాదవ సాధీకారకమిటి అధ్యపలు బిల్లా నాగరాజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని.అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా రాంబాబు ఎస్ఐ  పుట్టినరోజు జరుపుకున్నారు.. మా రాంబాబు సారు ఉన్నంత పదవి లకు వెళ్లాలని మనస్పూర్తిగా తెలియజేశారు   

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మణహల్ మండలం నేమకల్లు గ్రామములో దళిత వార్డులో ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్న కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజ్ డిమాండ్! BSP party demand

Image
 రాయదుర్గం నియోజకవర్గం అధ్యక్షుడు చిందునూరు నాగరాజు మాట్లాడుతూ భరోసా తెలియజేశారు.   దళిత కాలనీలో ప్రభుత్వ స్థలం అగ్రవర్ణ కులాల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్: చిందనూరు నాగరాజు  ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని దళితుల కోసం కేటాయించకపోతే ఉద్యమిస్తాం.! అగ్రవర్ణ కులాలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మణహల్ మండలం నేమకల్లు గ్రామములో దళిత వార్డులో ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్న కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ  రాష్ట్ర కార్యదర్శి,నియోజకవర్గ అధ్యక్షుడు చిందనూరు నాగరాజు డిమాండ్ చేసాడు. మంగళవారం స్థానిక దళిత ప్రజలు తమ సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆయన కోరారు.అంతకుముందు దళిత కాలనీ వాస ప్రజలు ఆయనను ఎంతో ఆప్యాయంగా తప్పెట్లతో ఘనంగా స్వాగతం పలికి శాలువలతో సన్మానించి స్థలం సమస్యను తెలియజేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మీడియాతో మాట్లాడారు.గత కొన్నేళ్ల క్రితం నుండి దళిత వార్డులో 5 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకుంటు వస్తున్నారు.అయితే రాజకీయ నా...

గోపాల్ రెడ్డి, సూర్యచంద్ర రెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యం!వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని...బీసీ ఆర్ దాస్ డిమాండ్ చేస్తూ ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు.. Nithyananda Swami..

Image
  పా మిడి పట్టణంలో ఉన్న నిత్యానంద స్వామి ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని. గోపాల్ రెడ్డి, సూర్యచంద్ర రెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని... వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు . బీసీ ఆర్ దాస్ ఆధ్వర్యంలో నిత్యానంద స్వామి శిష్యులు చంద్రశేఖర్,నరసింహులు, పెద్దలయ్య, మద్దిలేటి, పెద్దయ్య, ఇతర మహిళలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం గా దాసు మాట్లాడుతూ పామిడిలోని నిత్యానంద స్వామి ఆశ్రమంలో నరసింహులు పై గోపాల్ రెడ్డి, సూర్య చంద్రారెడ్డి వ్యక్తులు ఆశ్రమంలోకి వెళ్లి చెప్పు కాలుతో మొకం మీద తిప్పుతూ ఆశ్రమం ఖాళీ చేయకపోతే దళితులను అసలు రాకుండా చేస్తామని, మిమ్ములను తంతే గాని బుద్ధి రాదని దౌర్జన్యం చేశారన్నారు. ఈ విషయం పై తాము పామిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని,   ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నిత్యానంద ఆశ్రమానికి ఆధారాలతో పాటు పట్టణం లో ఆశ్రమ ఆఫీస్ కూడా రిజిస్ట్రేషన్ చేశారన్నారు .  ఇన్ని అధికారాలు ఉండి వారానికి ఒకసారి, అమావాస్య పూర్ణిమ రోజు భజనల...

తాడిపత్రి శ్రీనివాసపురం. సాయి కృష్ణ వృద్ధాశ్రమం. లో అన్నదానం కార్యక్రమంలో! జెసి ఉమా రెడ్డి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా! Birthday celebration

Image
జిల్లా అనంతపురం  : తాడిపత్రి పట్టణంలో వాల్మీకి సేవాదళ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన  తాడిపత్రి శ్రీనివాసపురం. సాయి కృష్ణ వృద్ధాశ్రమం. లో అన్నదానం కార్యక్రమంలో... వృధాల అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం అందరినీ ఆదరిస్తూ అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ , కష్టం వచ్చిందని తెలిస్తే ఆదుకొనే లక్ష్మీదేవి మా దేవుడు జెసి ప్రభాకర్ రెడ్డి గారి సహధర్మచారిణి జేసీ ఉమా రెడ్డి అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మ అమ్మ J.C. ఉమా రెడ్డి అమ్మగారి జన్మదిన శుభ సందర్భంగా  మా కుటుంబం తరపున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.  జెసి ఉమా రెడ్డి.అమ్మగారు పది కాలాలపాటు చల్లగా ఉండాలని 'అమ్మ' ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన. బుల్లెట్ లింగమయ్య. పుష్ప నారాయణ రెడ్డి. టౌన్ ప్రెసిడెంట్ చిన్న. ఎస్సీ ఎస్టీ గంగరాజు. హరినాథ్ రెడ్డి. రైతు సంఘం. చంద్ర వాల్మీకి సంఘం. వీసా మైనార్టీ నాయకుడు. జావీద్. మైనార్టీ నాయకులు. కార్యక్రమంలో పాల్గొన్నారు.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలకు కష్టకాలం రోడ్లపై ఆగిన వాహనాలుపట్టించుకోలేని అధికారులు! Talli bidda Express in neglesias

Image
    తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలకు కష్టకాలం రోడ్లపై ఆగిన వాహనాలుపట్టించుకోలేని అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతలు, శిశువులు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం ఈ వాహనాలను వినియోగిస్తోంది.    తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలకు దిక్కు ఎక్కడ👆 రోడ్లపై బాలింతలకు ఎంతో ఉపయోగపడే ఈ వాహనాలు ఉన్నట్టుండి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా జీవీకే-ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో 270 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వీటి సేవలు కొనసాగిస్తున్నారు.ఈ వాహనాల నిర్వహణ బాధ్యత చూస్తున్న జీవీకే సంస్థ ఒప్పంద గడువు గతంలోనే ముగిసింది. కొద్ది నెలల క్రితం పిలిచిన టెండరు ప్రకారం అరబిందో ఫౌండేషన్‌ ఈ వాహనాలను నడపాల్సి ఉంది. అయితే వారు బాధ్యతలు తీసుకోవడంలో జాప్యమవుతుండటంతో జీవీకే సంస్థ బాధ్యతల గడువు పొడిగిస్తున్నారు. ఆ సంస్థ చివరి కాలపరిమితి డిసెంబరు 31తో ముగిసింది. మరోవైపు అరబిందో ఫౌండేషన్‌ ఇంకా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణ చేపట్టలేదు. ఈ వాహనాల్లో జీవీకే సంస్థ కొన్నింటిని లీజుకు తీసుకుని నిర్వహిస్తో...

మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి.,. Community Health Centre Hospital

Image
మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి.   మంత్రాలయం G9tvన్యూస్: ప్రతినిధి రవి మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి. ఏఐవైఎఫ్– మంత్రాలయం మండల కార్యదర్శి ఎం. రాజు డిమాండ్* * కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజవర్గం ఏర్పడి గత 20 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు నియోజవర్గ కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి లేదంటే సిగ్గుచేటు.మంత్రాలయంలో ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు లేనందున ఉన్నస్థలాలు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించిన స్థలాలు కాబట్టి యువజన సమైక్య( ఏఐవైఎఫ్ )గా మేము గత కొన్ని నెలల క్రితం శ్రీ మఠం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు గారికి, మాజీ మండల తహశీల్దార్ ఎస్.రవి గారికి స్థలం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అందుకు వారు సానుకూలంగా స్పందించి సర్వే నంబర్ 160 లో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. వారు కేటాయించిన స్థలంలో ఆసుపత్రి నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించాలని ప్రస్తుత మండల తహశీల్దార్ కె.రమాదేవి మేడం గారికి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం.రాజు గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వార...

హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక నకిలీ సంస్థగా చలామణి! నిరుద్యోగులకు కొరడా! Hindustan scats and Guides

Image
  అనంతపురం జిల్లా అనంతపురం వాసి చౌడిగా కృష్ణ   యూత్ లీడ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్  నిరుద్యోగులు లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు   గౌరవనీయులైన శ్రీ మధు మూర్తి గారికి   ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆంధ్రప్రదేశ్    మంగళగిరి ,  ఆంధ్రప్రదేశ్  అమరావతి:    హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ పేరిటతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం      అయ్యా                       నేను అనగా చౌడికి కృష్ణ నివాసం అనంతపూర్ జిల్లా వాసిని నాకు తెలిసిన స్నేహితుడు ద్వారా నుంచి రాజగిరి హరివిటల్ s/o రాజగిరి కృష్ణరావు మరియు బొజ్జ శ్రీనివాస్ చంద్రమౌళీశ్వర రావు s/o సత్యనారాయణ వీరిద్దరూ విశాఖపట్నం వాస్తవ్యులు వీరు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ పేరిటతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకొని గత ప్రభుత్వంలో దాదాపుగా 70 మంది దాకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని అని చెప్పి ...

అల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ - అక్టోబర్ 02.. All India Kisan Janata Party

Image
  అనంతపురం జిల్లా  అనంతపురం ప్రెస్ క్లబ్ నందు అల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో  జాతీయ మహాసభ - అక్టోబర్ 02 పార్టీ ఆవిర్భావదినోత్సవ సందర్భముగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనే జాతీయ మహా సభకు సుమారు 1 లక్ష మందితో నిర్వహిస్తున్న జాతీయ మహాసభను విజయవంతము చేయాలని సంకల్పించడం జరిగింది తీర్మానాలు - జాతీయఅంశాలు   జమిలి ఎన్నికలు నిర్వహణ ప్రతిపాదన రద్దు చట్టం చేస్తాం. కేంద్ర దర్యాప్తు స్వతంత్ర సంస్థలు CBI, E D రద్దు చేస్తాం ఎన్నికల సంఘం కమీషన్ నియామకం మరియు ఇతర రాజ్యాంగబద్ద సంస్థల కమీషన్ల నియామక కమీటిలో (ఎ) సుప్రీం కోర్టు జడ్జి (బి) లోకనభలో అధికారపార్టీ బాధ్యులు (సి) ప్రతివక్ష హోదా కల్గిన పార్టీల / పార్టీ వ్రతివక్ష సభ్యులు ఉండి మెజార్టీ నిర్ణయం ద్వారా ఎంపిక చేస్తాం. నీటిపారుదల, సాగునీటికి అవసరమయ్యే కాలువలు, డ్యామ్లు, ప్రాజెక్టుల నిర్వహణ మరియు రోడ్డు, రైలు మార్గాలకుఅటవీశాఖ అనుమతులు అవసరము లేకుండా చట్టం చేస్తాం SBI బ్యాంకును రద్దు చేసి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన, నిల్వ ఉన్న సొమ్మును తిరిగి వెనిక్కి ఇవ్వ...

రాప్తాడులో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకల్లో వైఎస్ఆర్సిపి నాయకులు! నియోజవర్గ SC cell CP. Obulesh

Image
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో రాప్తాడు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ కార్యాలయం నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు    రాప్తాడు నియోజకవర్గం ఎస్సీ సెల్ సిపి ఓబులేష్   ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ నాయకుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైయస్సార్ సేవా దృక్పథం, ప్రజలపై చూపిన ప్రేమ, అభివృద్ధి పట్ల శ్రద్ధ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించిందని గుర్తు చేశారు. *దివంగత మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి *సందర్భంగా* రాప్తాడు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో అలాగే కేక్ కటింగ్ వైయస్సార్సీపి శ్రేణులు పలువురు పాల్గొన్నారు . జననేత మహానేత డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి వారి సేవలను స్మరించుకోవడమైనది.

అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో 76 వ జయంతి వేడుకలు Dr YS Rajasekhar Reddy.. The great person YSR

Image
  అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయం తి   The great person   రాచనపల్లి సర్పంచి ఆధ్వర్యంలో  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండల రాచన పల్లి సర్పంచి అంజి యాదవ్ అలియాస్ (బండ ) ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి.   సందర్భంగా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు. పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయ నాయకుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైయస్సార్ సేవా దృక్పథం, ప్రజలపై చూపిన ప్రేమ, అభివృద్ధి పట్ల శ్రద్ధ ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించిందని గుర్తు చేశారు. *దివంగత మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి *సందర్భంగా* తన స్వగృహం నందు సిండికేట్ నగర్ కేక్ కటింగ్ వైయస్సార్సీపి శ్రేణులు పలువురు పాల్గొన్నారు . జననేత మహానేత ...